పవన్ పై ఏపీ NRIలు కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
లెజెండ్స్కు పాక్ క్రికెటర్ ధన్యవాదాలు
Published on Tue, 06/20/2017 - 18:07
పాకిస్తాన్ ఓపెనర్ అజార్ అలీ ఇండియా క్రికెటర్లపై ఒక అద్భుతమైన ట్వీట్ చేశాడు. అలీ క్రికెట్ లెజెండ్స్ అయినా ధోని, విరాట్ కోహ్లీ, యువరాజ్ సింగ్లకు తన ట్వీట్ ద్వారా ధన్యవాదాలు తెలిపాడు. ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ పైనల్ తర్వాత ఈ ముగ్గురితో తన కుమారులు ఫోటోలు దిగారు.
తమ సమయాన్ని ఫోటోలు దిగేందుకు కేటాయించినందుకు అలీ చాలా సంతోషంగా ఉన్నాడు. తన కుమారులు సంతోషంగా ఉన్నారని అన్నారు. కొద్దిసేపటి క్రితం పోస్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటికే దాదాపుగా 4700 లైక్స్ కొట్టారు. ఈ ట్వీట్కు 2300 రిట్వీట్స్ వచ్చాయి. అలీ తన కుమారులు లెజెండ్స్తో దిగిన ఫోటోలను ట్వీటర్లో పెట్టాడు.
#
Tags