అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ప్రిక్వార్టర్స్లో గురుసాయిదత్
Published on Thu, 03/29/2018 - 05:03
సాక్షి, హైదరాబాద్: ఓర్లీన్స్ మాస్టర్స్ అంతర్జాతీయ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో హైదరాబాద్ ఆటగాళ్లు గురుసాయిదత్, పారుపల్లి కశ్యప్ ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. ఫ్రాన్స్లో జరుగుతున్న ఈ టోర్నీలో బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ రెండో రౌండ్లో గురుసాయిదత్ 21–12, 24–22తో కాయ్ షాఫెర్ (జర్మనీ)పై గెలుపొందగా... కశ్యప్ 21–16, 21–7తో దుర్కిన్జాక్ (క్రొయేషియా)ను ఓడించాడు. హైదరాబాద్కే చెందిన మరో ప్లేయర్ చిట్టబోయిన రాహుల్ యాదవ్ రెండో రౌండ్లో 23–25, 13–21తో లుకాస్ క్లియర్బౌట్ (ఫ్రాన్స్) చేతిలో ఓటమి చవిచూశాడు.
#
Tags