నేడు మూడు నియోజకవర్గాల్లో సీఎం జగన్ ప్రచార సభలు
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
జాతీయ టీటీ విజేత పీఎస్పీబీ
Published on Fri, 01/10/2014 - 01:09
పాట్నా: జాతీయ సీనియర్ టేబుల్ టెన్నిస్ చాంపియన్షిప్లో పెట్రోలియం స్పోర్ట్స్ ప్రమోషన్ బోర్డు (పీఎస్పీబీ) పురుషుల, మహిళల జట్లు టైటిల్స్ సాధించాయి. గురువారం జరిగిన పురుషుల టీమ్ ఫైనల్లో పీఎస్పీబీ 3-0తో పశ్చిమ బెంగాల్పై గెలిచింది.
శరత్ (పీఎస్పీబీ) 11-8, 11-7, 11-2తో సౌరవ్ పై, సౌమ్యజిత్ (పీఎస్పీబీ) 16-14, 7-11, 11-7, 11-4తో సౌమ్యదీప్పై, అమల్రాజ్ (పీఎస్పీబీ) 11-9, 11-8, 12-10తో సౌగతాపై గెలుపొందారు. మహిళల టీమ్ ఫైనల్లో పీఎస్పీబీ 3-0తో ఉత్తర బెంగాల్పై గెలిచింది. మధురిక (పీఎస్పీబీ) 6-11, 11-6, 12-10, 9-11, 11-5తో నందితపై, షామిని (పీఎస్పీబీ) 9-11, 11-5, 11-7, 10-12, 11-8తో సాగరికపై, అంకిత దాస్ (పీఎస్పీబీ) 11-9, 11-8, 11-7తో సుకన్యపై నెగ్గారు
#
Tags