వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ప్రాంజల జోడీ ఓటమి
Published on Fri, 03/09/2018 - 10:29
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) మహిళల టోర్నమెంట్లో హైదరాబాద్ అమ్మాయి యడ్లపల్లి ప్రాంజల పోరాటం ముగిసింది. మధ్యప్రదేశ్లోని భోపాల్లో జరుగుతోన్న ఈ టోర్నీలో ఆమె డబుల్స్ విభాగంలో సెమీస్లో ఓటమి పాలైంది.
గురువారం జరిగిన మహిళల డబుల్స్ సెమీస్లో రెండో సీడ్ ప్రాంజల–ఎమిలీ వెబ్లీ (బ్రిటన్) జంట 3-6, 6-4, 7-10తో నాలుగో సీడ్ కనిక వైద్య (భారత్)–రోసెల్ వాన్ డెర్ హోక్ (నెదర్లాండ్స్) జోడీ చేతిలో పరాజయం చవిచూసింది.
#
Tags