బస్సు ప్రమాదం జరగటానికి అసలు కారణాలు
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కేంద్రం ఇచ్చిన నిధులపై బహిరంగ చర్చకు సిద్ధమా? బండి సంజయ్
ఒత్తిడి పాకిస్థాన్పైనే..!
Published on Sat, 02/27/2016 - 15:55
ఆసియా కప్లో భాగంగా ఢాకా వేదికగా జరుగనున్న టీ-20 మ్యాచులో ప్రత్యర్థి జట్టు పాకిస్థాన్పైనే ఎక్కువ ఒత్తిడి ఉండే అవకాశముందని భారత సీనియర్ క్రికెటర్ ఎర్రపల్లి ప్రసన్న అభిప్రాయపడ్డారు. 'టీమిండియా కూర్పు బాగుంది. జట్టు బలంగా ఉంది. కాబట్టి సహజంగానే పాక్పైనే ఒత్తిడి ఉండే అవకాశముంది' అని ఆయన విలేకరులతో పేర్కొన్నారు.
టాస్ గెలిస్తే బ్యాటింగే తీసుకోవాలి!
ఉపఖండం క్రికెట్ అభిమానుల అంచనాల మధ్య ప్రతిష్టాత్మకంగా మారిన దాయాదుల పోరులో టీమిండియా టాస్ గెలిస్తే బ్యాటింగ్ ఎంచుకోవడం ఉత్తమం అని సీనియర్ భారత క్రికెటర్ సయెద్ కిర్మాణీ సూచించారు. భారత్ మొదటి బ్యాటింగ్ చేస్తే 150కి పైగా స్కోరు చేయాలని, అంతకంటే తక్కువ స్కోరు అయితే ఛేజ్ చేయండం పెద్ద కష్టమేమి కాదని ఆయన వ్యాఖ్యానించారు.
#
Tags