రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ప్రియాంక్ సెంచరీ: ఇండియా ‘రెడ్’ 232/5
Published on Fri, 09/08/2017 - 00:55
లక్నో: దులీప్ ట్రోఫీ క్రికెట్ టోర్నమెంట్లో భాగంగా ఇండియా ‘గ్రీన్’ జట్టుతో గురువారం ప్రారంభమైన నాలుగు రోజుల లీగ్ మ్యాచ్లో తొలి రోజు ఇండియా ‘రెడ్’ జట్టు ఆచితూచి ఆడింది. ఫ్లడ్లైట్ల వెలుగులో పింక్ బంతితో జరుగుతున్న ఈ మ్యాచ్లో తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఇండియా ‘రెడ్’ 86 ఓవర్లలో 5 వికెట్లకు 232 పరుగులు చేసింది.
ఓపెనర్ ప్రియాంక్ పాంచల్ (105; 12 ఫోర్లు) సెంచరీ చేయగా... సుదీప్ చటర్జీ (52; 5 ఫోర్లు) రాణించాడు. దినేశ్ కార్తీక్ (15 బ్యాటింగ్), గౌతమ్ (10 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ఇండియా ‘గ్రీన్’ జట్టులో పార్ట్టైమ్ బౌలర్లు కరుణ్ నాయర్, మురళీ విజయ్లకు రెండేసి వికెట్లు దక్కడం విశేషం.
#
Tags