నా స్కూటీని తగులబెట్టారు: రాగ మంజరి చౌదరి
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
దీపిక బృందం ఖరారు
Published on Tue, 05/17/2016 - 01:22
న్యూఢిల్లీ: రియో ఒలింపిక్స్ మహిళల రికర్వ్ ఆర్చరీ విభాగంలో దీపిక కుమారి, బొంబేలా దేవి, లక్ష్మీరాణి భారత్కు ప్రాతినిధ్యం వహిస్తారు. గత మూడు నెలలుగా కొనసాగిన సెలెక్షన్ ట్రయల్స్లో కనబరిచిన ప్రతిభ ఆధారంగా ఈ ముగ్గురిని ఎంపిక చేశామని భారత ఆర్చరీ సంఘం తెలిపింది. ఈ ముగ్గురు టీమ్ విభాగంతోపాటు వ్యక్తిగత విభాగంలోనూ బరిలోకి దిగుతారు. గతేడాది డెన్మార్క్లో జరిగిన ప్రపంచ చాంపియన్షిప్లో భారత మహిళల జట్టు రజతం నెగ్గడంతో టీమ్ విభాగంతోపాటు వ్యక్తిగత విభాగంలో రియో బెర్త్లు ఖరారయ్యాయి.
#
Tags