అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
సెమీస్లో బోపన్న జంట
Published on Thu, 01/09/2020 - 00:33
దోహా (ఖతర్): భారత డబుల్స్ నంబర్వన్ ప్లేయర్ రోహన్ బోపన్న దోహా ఓపెన్ ఏటీపీ–250 టెన్నిస్ టోర్నమెంట్లో సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. బుధవారం జరిగిన పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో బోపన్న–వెస్లీ కూలాఫ్ (నెదర్లాండ్స్) ద్వయం 6–3, 6–4తో వావ్రింకా (స్విట్జర్లాండ్)–ఫ్రాన్సెస్ టియాఫో (అమెరికా) జోడీపై విజయం సాధించింది. ఇదే టోరీ్నలో దివిజ్ శరణ్ (భారత్)–ఆర్తెమ్ సితాక్ (న్యూజిలాండ్) జంట తొలి రౌండ్లో ఓడిపోయింది. దివిజ్–సితాక్ ద్వయం 6–7 (4/7), 2–6తో జెరెమి చార్డీ–ఫాబ్రిస్ మారి్టన్ (ఫ్రాన్స్) జంట చేతిలో ఓటమి పాలైంది.
#
Tags