అల్లుడి గురించి ఎవరికీ తెలియని విషయాలు...అంబటి సంచలన వ్యాఖ్యలు
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
బ్యాటింగ్కు దిగిన బెంగళూరు
Published on Sun, 05/10/2015 - 15:55
ముంబై: ఐపీఎల్ -8లో భాగంగా నేడు (ఆదివారం) వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో టాస్ గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు బ్యాటింగ్కు దిగింది. విధ్వంసకర బ్యాట్స్ మన్ క్రిస్ గేల్, కెప్టెన్ విరాట్ కోహ్లి ఓపెనర్లుగా వచ్చారు. ముంబై ఇండియన్స్ పేసర్ లసిత్ మలింగ తిరిగి జట్టులోకి వచ్చాడు. ఇంతవరకు 16 సార్లు తలపడగా.. ముంబై 9 సార్లు గెలవగా.. బెంగళూరు జట్టు 7 సార్లు గెలిచింది.
#
Tags