నల్లజర్ల ఘటనపై మంత్రి తానేటి వనిత రియాక్షన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ప్రపంచ కరాటే ఈవెంట్కు ఫలక్
Published on Wed, 09/20/2017 - 14:17
సాక్షి, హైదరాబాద్: నగరానికి చెందిన కరాటే క్రీడాకారిణి సయ్యదా ఫలక్ ప్రపంచ కరాటే సమాఖ్య (డబ్ల్యూకేఎఫ్) 1 సిరీస్ చాంపియన్షిప్లో పాల్గొనే భారత జట్టుకు ఎంపికైంది. ఈ కరాటే పోటీలు ఈ నెల 22 నుంచి 24వ తేదీ వరకు టర్కీలోని ఇస్తాంబుల్లో జరుగనున్నాయి.
ఆమె మహిళల ప్లస్ 68 కేజీల సీనియర్ కుమిటే కేటగిరీలో బరిలోకి దిగనుంది. ఇందులో 86 దేశాలకు చెందిన 1,282 కరా టే క్రీడాకారులు 14 కేటగిరీల్లో తలపడతారు. ఈ పోటీల్లో పాల్గొనేందుకు సయ్యదా ఫలక్ బుధవారం అక్కడికి బయలుదేరుతుంది.
#
Tags