అచ్చెన్నాయుడు సొంత గ్రామంలో టీడీపీ రిగ్గింగ్ బయటపడ్డ వీడియో
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కేంద్రం ఇచ్చిన నిధులపై బహిరంగ చర్చకు సిద్ధమా? బండి సంజయ్
క్వార్టర్స్లో సైనా నెహ్వాల్
Published on Sat, 08/25/2018 - 12:42
జకార్తా: ఏషియన్ గేమ్స్ 2018 బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్లో భారత షట్లర్ సైనా నెహ్వాల్ క్వార్టర్స్కు చేరారు. శనివారం జరిగిన సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో సైనా నెహ్వాల్ 21-6, 21-14 తేడాతో ఫిత్రియాని(ఇండోనేసియా)పై విజయం సాధించి క్వార్టర్స్లోకి ప్రవేశించారు. తొలి గేమ్ను అవలీలగా గెలిచిన సైనా.. రెండో గేమ్లో మాత్రం కాస్త ప్రతిఘటన ఎదురైంది. కాగా, రెండో గేమ్ను 21-14 తేడాతో గెలిచిన సైనా క్వార్టర్స్ బెర్తును ఖాయం చేసుకుంది. ఇక ఆర్చరీ రికర్వ్ విభాగంలో భారత మహిళల జట్టు కథ క్వార్టర్స్లోనే ముగిసింది. ఈ రోజు జరిగిన క్వార్టర్ ఫైనల్లో భారత జట్టు 2-6 తేడాతో చైనీస్ తైపీ జట్టు చేతిలో ఓటమి పాలైంది.
సింధు శ్రమించి... సైనా అలవోకగా...
#
Tags