ఫ్రెండ్ కోసం పెళ్లినే వాయిదా వేసుకున్న హీరోయిన్ (ఫోటోలు)
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
సైనా ఆశలు సజీవం, పోరాడి ఓడిన సింధు
Published on Wed, 06/18/2014 - 15:24
జకర్తా: ఇండోనేషియా ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్ టోర్నిలో భారత బాడ్నింటన్ క్రీడాకారుల్లో సైనా నెహ్వాల్ మినహాయించి అందరూ ఇంటిదారి పట్టారు.
ఇస్టోరా గెలోరా బంగ్ కర్నో స్టేడియంలో జరిగిన పోటీలలో పీవీ సింధు, కే.శ్రీకాంత్, పారుపల్లి కాశ్యప్ లు ఓటమి పాలయ్యారు. ఈ టోర్ని ఒలంపిక్ కాంస్య పతక విజేత సైనా నేహ్వాల్ పోటిలో ముందుకు దూసుకెళ్లింది.
ధాయ్ లాండ్ ఆటగాడు పోర్నిప్ బురానాప్రసెర్ట్స్ పై 21-15, 21-10 తేడాతో విజయం సాధించారు. మరోపోటిలో చైనా మూడో ర్యాంక్ క్రీడాకారిణి యివాన్ వాంగ్ చేతిలో పోరాడి సింధు ఓడారు.
శ్రీకాంత్ పై చెన్ యెకున్ 21-12, 17-21, 21-16 తేడాతో విజయం సాధించారు. డబుల్స్ విభాగంలో జ్వాలా గుత్తా, అశ్విని పొన్నప్ప ఇండోనేషియా ఆటగాళ్లతో తొలి మ్యాచ్ ఆడేందుకు సిద్దమవుతున్నారు. ఇండోనేషియా టోర్ని బహుమతి విలువ 750,000 డాలర్లు.
#
Tags