రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
సాకేత్ సంచలనం
Published on Wed, 01/28/2015 - 01:00
హాంకాంగ్ ఏటీపీ చాలెంజర్ టోర్నీ
హాంకాంగ్: ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ సాకేత్ మైనేని సంచలనం సృష్టించాడు. మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో సాకేత్ 7-6 (7/1), 1-6, 6-3తో ప్రపంచ 85వ ర్యాంకర్, టాప్ సీడ్ రిచర్డ్స్ బెరాన్కిస్ (లిథువేనియా)ను ఓడించాడు. మరో మ్యాచ్లో సోమ్దేవ్ దేవ్వర్మన్ (భారత్) 2-6, 6-4, 6-3తో యూకీ బాంబ్రీ (భారత్)పై గెలిచాడు.
భారత్కే చెందిన రామ్కుమార్ రామనాథన్, సనమ్ సింగ్ కూడా ఈ టోర్నీలో ఆడుతున్నారు. డబుల్స్ తొలి రౌండ్లో దివిజ్ శరణ్ (భారత్)-యాన్ బాయ్ (చైనా) జంట 7-5, 6-1తో లియాంగ్ చి హువాంగ్ (చైనా)-యూచి సుగిటా (జపాన్) ద్వయంపై నెగ్గి క్వార్టర్ ఫైనల్కు చేరింది.
#
Tags