బాచుపల్లిలో ఘోర ప్రమాదం
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
సెమీస్లో సాకేత్
Published on Fri, 12/15/2017 - 00:44
కోల్కతా: భారత డేవిస్కప్ ఆటగాడు ప్రేమ్జీత్ లాల్ స్మారక జాతీయ టెన్నిస్ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ సాకేత్ మైనేని సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో భారత డేవిస్ కప్ జట్టు సభ్యుడైన సాకేత్ 6–3, 6–3తో హైదరాబాద్కు చెందిన విష్ణువర్ధన్ను ఓడించాడు.
ఇతర క్వార్టర్ ఫైనల్స్లో రామ్కుమార్ రామనాథన్ 6–3, 6–3తో జీవన్ నెదున్చెజియాన్పై, శ్రీరామ్ బాలాజీ 6–0, 6–0తో శశికుమార్ ముకుంద్పై, విజయ్ సుందర్ ప్రశాంత్ 6–3, 1–6, 6–1తో సిద్ధార్థ్ రావత్పై గెలిచారు. సెమీఫైనల్స్లో శ్రీరామ్ బాలాజీతో సాకేత్; రామ్కుమార్తో ప్రశాంత్ తలపడతారు.
#
Tags