నా స్కూటీని తగులబెట్టారు: రాగ మంజరి చౌదరి
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
సానియా జంట శుభారంభం
Published on Wed, 01/15/2020 - 03:37
హోబర్ట్: భారత స్టార్ సానియా మీర్జా విజయంతో అంతర్జాతీయ టెన్నిస్ సర్క్యూట్లో పునరాగమనం చేసింది. హోబర్ట్ ఓపెన్ టోర్నమెంట్లో సానియా మీర్జా (భారత్)–నదియా కిచెనోక్ (ఉక్రెయిన్) ద్వయం క్వార్టర్ ఫైనల్కు చేరింది. డబుల్స్ తొలి రౌండ్లో సానియా–నదియా జోడీ 2–6, 7–6 (7/3), 10–3తో ‘సూపర్ టైబ్రేక్’లో ఒక్సానా కలష్నికోవా (జార్జియా)–మియు కాటో (జపాన్) జంటపై గెలిచింది. 2017 అక్టోబర్లో చైనా ఓపెన్లో చివరిసారి ఆడిన 33 ఏళ్ల సానియా ఆ తర్వాత 2018 ఏప్రిల్లో మగ బిడ్డకు జన్మనిచ్చి ఆటకు విరామం ఇచ్చింది.
#
Tags