నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
సెమీస్లో సానియా జంట
Published on Sat, 08/19/2017 - 01:01
ఒహాయో: సిన్సినాటి ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్లో భారత స్టార్ సానియా మీర్జా–షుయె పెంగ్ (చైనా) ద్వయం సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన మహిళల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో సానియా–షుయె పెంగ్ జోడీ 6–3, 6–7 (1/7), 10–3తో ఇరీనా కామె లియా బేగూ–రలూకా ఒలారు (రొమేనియా) జంటపై విజయం సాధించింది.
మరోవైపు ఇదే టోర్నీ పురుషుల డబుల్స్ విభాగంలో రోహన్ బోపన్న (భారత్)–ఇవాన్ డోడిగ్ (క్రొయే షియా) జంట క్వార్టర్ ఫైనల్కు చేరింది. రెండో రౌండ్లో బోపన్న–డోడిగ్ ద్వయం 5–7, 7–5, 10–8తో కబాల్ (కొలంబియా)–ఫాబియో ఫాగ్నిని (ఇటలీ) జోడీపై గెలిచింది.
#
Tags