వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
సెమీస్లో శశాంక్
Published on Thu, 01/10/2019 - 10:01
సాక్షి, హైదరాబాద్: అఖిల భారత టెన్నిస్ సంఘం (ఐటా) పురుషుల టోర్నమెంట్లో తెలంగాణ కుర్రాడు తీర్థ శశాంక్ నిలకడగా రాణిస్తున్నాడు. విజయవాడలో జరుగుతోన్న ఈ టోర్నీలో క్వాలిఫయర్గా బరిలోకి దిగిన శశాంక్ సెమీఫైనల్కు చేరుకున్నాడు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్స్లో తీర్థ శశాంక్ (తెలంగాణ) 6–4, 6–4తో గుహన్ రాజన్ (తమిళనాడు)పై విజయం సాధించాడు. నేడు జరుగనున్న సెమీస్లో టాప్ సీడ్ పీసీ విఘ్నేశ్తో శశాంక్ ఆడతాడు.
#
Tags