వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఏషియన్ గేమ్స్లో భారత్ బోణి
Published on Sun, 08/19/2018 - 12:49
జకార్తా : ఏషియన్ గేమ్స్-2018లో భారత్ బోణి కొట్టింది. 18వ ఎడిషన్ ఏషియాడ్లో భారత్ కాంస్యంతో పతాకాల వేటను ప్రారంభించింది. తొలి రోజు ఈవెంట్లో 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్డ్ టీమ్ విభాగంలో రవి కుమార్, అపూర్వీ చండేలా కాంస్యం పతకం సాధించి భారత్కు శుభారంభాన్ని అందించారు.
ఫైనల్లో 429.9 స్కోర్ సాధించి మూడోస్థానాన్ని దక్కించుకున్నారు. 494.1 స్కోర్తో చైనీస్ తైపీ (తైవాన్) తొలి స్థానంలో నిలిచి స్వర్ణం సాధించగా.. 492.5 స్కోర్తో చైనా రజతం దక్కించుకుంది. ఇక 10 మీటర్ల మిక్స్డ్ ఏయిర్ పిస్టోల్ విభాగంలో మనూభాస్కర్, అభిషేక్ వర్మలు ఫైనల్కు అర్హత సాధించడంలో విఫలమయ్యారు.
#
Tags