amp pages | Sakshi

సెమీస్‌లో సిక్కి రెడ్డి-అశ్విని జంట

Published on Sat, 12/03/2016 - 00:45

న్యూఢిల్లీ: వేల్స్ ఓపెన్ ఇంటర్నేషనల్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో హైదరాబాద్ అమ్మారుు సిక్కి రెడ్డి మహిళల డబుల్స్ విభాగంలో సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. భారత్‌కే చెందిన అశ్విని పొన్నప్పతో జతకట్టిన సిక్కి రెడ్డి శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో 21-16, 21-18తో మూడో సీడ్ జెన్నీ మూర్-విక్టోరియా విలియమ్స్ (ఇంగ్లండ్) ద్వయంపై విజయం సాధించింది.

మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో సహచరుడు ప్రణవ్ చోప్రాతో కలిసి సిక్కి రెడ్డి క్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టింది. రెండో రౌండ్‌లో సిక్కి-ప్రణవ్ జోడీ 21-16, 21-11తో మాక్స్ ఫ్లిన్-నికోలా గ్రిస్టీ (ఇంగ్లండ్) జంటపై గెలిచింది. పురుషుల సింగిల్స్ విభాగంలో సౌరభ్ వర్మ రెండో రౌండ్‌లోనే ఓటమి పాలయ్యాడు.

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)