వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఆసీస్ను 4–0తో ఓడించినా ఆశ్చర్యం లేదు: గంగూలీ
Published on Sun, 02/12/2017 - 00:34
ముంబై: ఆస్ట్రేలియాపై టెస్టు సిరీస్ను కోహ్లి సేన 4–0తో గెలిచినా ఆశ్చర్యం లేదని భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అన్నారు. ఈనెల 23 నుంచి భారత్లో ఆస్ట్రేలియా పోరు మొదలవుతంది. సినీ నటి నేహా ధూపియాతో కలిసి శనివారం ఓ ప్రచార కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఆయన ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ‘నా అభిప్రాయం ప్రకారం ఆసీస్కు ఈసారి కష్టాలు తప్పవు. కోహ్లి సేన ప్రస్తుత ఫామ్ దృష్ట్యా క్లీన్స్వీప్ చేసినా పెద్దగా ఆశ్చర్యపోనక్కర్లేదు’ అని అన్నారు. సొంతగడ్డపై భారత్కు తిరుగులేదన్నారు. 25 ఏళ్ల నుంచి ఈ ఆధిపత్యం కొనసాగుతోందని వివరించారు.
#
Tags