ఇది అభివృద్ధి అంటే.. సీఎం జగన్ స్ట్రాంగ్ కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఆచితూచి ఆడుతున్న సఫారీలు
Published on Sat, 11/14/2015 - 11:46
బెంగళూరు: భారత్తో రెండో టెస్టులో దక్షిణాఫ్రికా ఆచితూచి ఆడుతోంది. శనివారం బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో ఆరంభమైన ఈ మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్లో లంచ్ విరామానికి 3 వికెట్ల నష్టానికి 78 పరుగులు చేసింది.
భారత స్పిన్నర్ అశ్విన్ ఒకే ఓవర్లో రెండు వికెట్లు పడగొట్టి సౌతాఫ్రికాకు షాకిచ్చాడు. అశ్విన్ వేసిన ఇన్నింగ్స్ 8వ ఓవర్లో సౌతాఫ్రికా ఓపెనర్ వాన్ జెల్ (10) వికెట్ల ముందు దొరికిపోయాడు. అశ్విన్ ఇదే ఓవర్లో డుప్లెసిస్ (0)ను పెవిలియన్ బాట పట్టించాడు. డుప్లెసిస్.. పుజారాకు క్యాచిచ్చి వెనుదిరిగాడు. కాసేపటి తర్వాత వరుణ్ ఆరోన్.. ఆమ్లా (7) ను బౌల్డ్ చేశాడు. ఎల్గర్ (38), డివిల్లీర్స్ (19) బ్యాటింగ్ చేస్తున్నారు.
#
Tags