వీళ్ళే మన అభ్యర్థులు.. మీ ఆశీర్వాదం కావాలి
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా
Published on Sat, 02/24/2018 - 21:37
కేప్టౌన్: మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా చివరి మ్యాచ్లో దక్షిణాఫ్రికా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. చెరో మ్యాచ్ గెలిచి సమంగా ఉన్న భారత్-దక్షిణాఫ్రికాలు ఈ మ్యాచ్లో నెగ్గి సిరీస్ను సొంతం చేసుకోవాలని పంతం పట్టాయి. దీంతో ఈ మ్యాచ్పై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇరు జట్లకు చివరి టీ -20 కీలకంగా మారింది. దీంతో క్రికెట్ అభిమానులకు ఈ మ్యాచ్ అసలైన టీ-20గా నిలిచే అవకాశం ఉంది. కాగా, ఈ మ్యాచ్ పలు రికార్డులకు వేదిక కానుంది.
#
Tags