అచ్చెన్నాయుడు సొంత గ్రామంలో టీడీపీ రిగ్గింగ్ బయటపడ్డ వీడియో
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కేంద్రం ఇచ్చిన నిధులపై బహిరంగ చర్చకు సిద్ధమా? బండి సంజయ్
బలం అనుకున్నది కాస్త బెడిసికొట్టింది
Published on Thu, 06/08/2017 - 23:38
ఛాంపియన్ ట్రోఫిలో గురువారం జరిగిన మ్యాచ్లో భారత్పై శ్రీలంక ఘన విజయం సాధించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన టీంఇండియా నిర్ణీత 50 ఓవర్లో 321పరుగులు చేసింది. ఓపెనర్లు రోహిత్ శర్మ-శిఖర్ ధావన్లు బ్యాట్తో మెరిశారు. ధావన్ 125 పరుగులు, 128 బంతుల్లో చేశాడు.
322 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగినా శ్రీలంక ఆరంభంలోనే ఓపెనర్ డిక్వెల్(7) వికెట్ను కోల్పోయింది. కుశాల్ మెండీస్(89), గుణతిలకలు(76)లు నిలకడగా ఆడి విజయంవైపు అడుగులు పడేలా చేశారు. టీమ్ ఇండియాకు బలం అనుకున్న బౌలింగ్ విఫలం చెందడంతోతో మ్యాచ్ చేయి జారిపోయింది. ఏడు వికెట్ల తేడాతో లంకేయులు ఇండియాపై విజయం సాధించారు.
#
Tags