అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
టాస్ గెలిచి ఫిల్డింగ్ ఎంచుకున్న శ్రీలంక
Published on Sun, 02/22/2015 - 03:37
డ్యూనిడిన్ : ప్రపంచకప్ లో భాగంగా ఆదివారమిక్కడ ఆప్ఘనిస్థాన్తో జరుగుతున్న గ్రూప్-ఎ మ్యాచ్ లో టాస్ గెలిచిన శ్రీలంక ఫిల్డింగ్ ఎంచుకుంది. ఆప్ఘనిస్థాన్ బ్యాటింగ్ను ఆరంభించింది. ఓపెనర్లుగా దిగిన ఆప్ఘనిస్థాన్ ఆటగాళ్లు మంగల్ (1), అహ్మది(0) పరుగులతో క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం ఆప్ఘనిస్థాన్ 2.3 ఓవర్లలో 1 పరుగులతో కొనసాగుతోంది. అయితే ప్రపంచకప్ లో ఇది పన్నెండొవ మ్యాచ్. శ్రీలంక ఏ మేరకు ఆప్ఘనిస్థాన్ను కట్టడి చేస్తారో వేచిచూడాల్సిందే.
#
Tags