చంద్రబాబుపై సిదిరి అప్పలరాజు కామెంట్స్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
రెండో వికెట్ కోల్పోయిన శ్రీలంక
Published on Mon, 11/27/2017 - 10:09
నాగ్పూర్: భారత్తో జరుగుతున్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్లో శ్రీలంక రెండో వికెట్ కోల్పోయింది. 21/1 ఓవర్నైట్ స్కోరుతో నాలుగోరోజు ఆటప్రారంభించిన లంకకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. జడేజా వేసిన 15 ఓవర్ రెండో బంతికి కరుణరత్నే క్యాచ్ అవుట్గా వెనుదిరిగాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన మాథ్యూస్తో తిరిమన్నే ఇన్నింగ్స్ను ముందుకు నడిపిస్తున్నాడు.
పూర్తిగా రక్షణాత్మక ధోరణిలో ఆడుతున్న లంక బ్యాట్స్మెన్ను భారత ఆటగాళ్లు బౌలింగ్, ఫీల్డింగ్తో బెంబేలిత్తిస్తున్నారు. ఇక అంతకు ముందు కోహ్లి డబుల్ సెంచరీ, రోహిత్, పుజారా, విజయ్ సెంచరీలతో భారత్ 405 పరుగుల ఆధిక్యం సాధించిన విషయం తెలిసిందే.
#
Tags