రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
శ్రీలంకదే వన్డే సిరీస్
Published on Sun, 12/14/2014 - 00:44
పల్లెకెలె: ఇంగ్లండ్తో జరుగుతున్న ఏడు వన్డేల సిరీస్ను మరో మ్యాచ్ మిగిలుండగానే శ్రీలంక 4-2తో కైవసం చేసుకుంది. శనివారం జరిగిన ఆరో వన్డేలో శ్రీలంక 90 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక 50 ఓవర్లలో 7 వికెట్లకు 292 పరుగులు చేసింది.
సం గక్కర (112 బంతుల్లో 112; 12 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీ చేయగా... దిల్షాన్ (68) రాణించాడు. ఇంగ్లండ్ 41.3 ఓవర్లలో 202 పరుగులకే ఆలౌటై ఓడిపోయింది. రూట్ (55), వోక్స్ (41) మినహా అందరూ విఫలమయ్యారు. లంక బౌలర్లలో లక్మల్ నాలుగు, సేనానాయకే మూడు వికెట్లు తీశారు.
#
Tags