అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
క్వార్టర్ ఫైనల్లో శ్రీవల్లి రష్మిక
Published on Fri, 05/01/2015 - 03:57
సాక్షి, హైదరాబాద్ : తెలుగమ్మాయి శ్రీవల్లి రష్మిక ‘ఐటా’ జాతీయ సిరీస్ టెన్నిస్ టోర్నమెంట్లో సత్తాచాటుతోంది. అహ్మదాబాద్లో జరుగుతున్న ఈ జూనియర్ టెన్నిస్ టోర్నీలో ఆమె క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. గురువారం జరిగిన అండర్-14 బాలికల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ఆమె 5-4 (5/2), 4-2తో మేఘారాయ్పై విజయం సాధించింది. బాలుర అండర్-16 సింగిల్స్ విభాగంలో తెలంగాణ కుర్రాడు శ్రీవత్స రాచకొండ క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. అండర్-14 ప్రిక్వార్టర్స్లో రిత్విక్ చౌదరి (తెలంగాణ) 4-1, 4-1తో కుషాన్ షాపై గెలుపొందగా, అండర్-16 విభాగంలో శ్రీవత్స రాచకొండ 4-1, 4-1తో అతర్వ శర్మపై, ఎ.కె.రోహిత్ (తెలంగాణ) 2-4, 5-4, 4-2తో డానిష్ అహ్మద్పై గెలుపొందారు.
#
Tags