బాబుకు ఓటు వేస్తే కొండచిలువ నోట్లో తల పెట్టడమే
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
బై... బై... ఉప్పల్!
Published on Wed, 05/21/2014 - 00:11
నగరంలో క్రికెట్ సందడి ముగిసింది. ఈ సీజన్కి భాగ్యనగరంలో ఐపీఎల్ మ్యాచ్లు అయిపోయాయి. సన్రైజర్స్ జట్టు వరుసగా మూడు మ్యాచ్లు ఓడినా... ఆఖరి మ్యాచ్లో గెలవడం నగర అభిమానికి సంతృప్తిని మిగిల్చింది. ఓ వైపు ఎండ మండిపోతున్నా... మంగళవారం నాటి మ్యాచ్కూ అభిమానులు పోటెత్తారు.
#
Tags