వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
రెచ్చిపోయిన రైనా
Published on Wed, 02/01/2017 - 20:09
బెంగళూరు: ఇంగ్లండ్తో చివరి, మూడో టి-20 మ్యాచ్ లో టీమిండియా బ్యాట్స్మన్ సురేష్ రైనా (45 బంతుల్లో 63) రెచ్చిపోయాడు. రైనా 39 బంతుల్లోనే 2 ఫోర్లు, 4 సిక్సర్లతో హాఫ్ సెంచరీ చేశాడు. బుధవారం బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన విరాట్ కోహ్లీ సేన 14 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 124 పరుగులు చేసింది. రైనా అవుటయ్యాక యువరాజ్ బ్యాటింగ్కు దిగాడు. ధోనీ (25) క్రీజులో ఉన్నాడు.
ఓపెనర్గా బరిలోకి దిగిన కోహ్లీ 2 పరుగులకే అవుటయినా రైనా ఆదుకున్నాడు. మరో ఓపెనర్ రాహుల్ (22)తో కలసి రైనా రెండో వికెట్కు 61 పరుగులు జోడించాడు. కోహ్లీ రనౌటవగా, రాహుల్.. స్టోక్స్ బౌలింగ్లో బౌల్డయ్యాడు. రైనా.. ప్లంకెట్ ఓవర్లో క్యాచవుటయ్యాడు.
#
Tags