నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా
Published on Sun, 08/04/2019 - 19:56
లాడర్హిల్ (అమెరికా): మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా వెస్టిండీస్తో జరుగుతున్న రెండో మ్యాచ్లో టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది. అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం లాడర్హిల్ వేదికగా ఈ మ్యాచ్ జరుగుతోంది. తొలి మ్యాచ్లో బరిలోకి దిగిన జట్టునే రెండో మ్యాచ్లోనూ ఇండియా కొనసాగిస్తోంది. విండీస్ కూడా ఎలాంటి మార్పులు లేకుండానే బరిలోకి దిగుతోంది.
జట్లు
భారత్: విరాట్ కోహ్లి (కెప్టెన్), శిఖర్ ధావన్, రోహిత్ శర్మ, మనీష్ పాండే, పంత్, కృనాల్, జడేజా, భువనేశ్వర్, వాషింగ్టన్ సుందర్, ఖలీల్, సైనీ
విండీస్: బ్రాత్వైట్(కెప్టెన్), పొలార్డ్ క్యాంప్బెల్, లూయిస్, హేట్మేయర్, పావెల్, బ్రాత్వైట్, నరైన్, కాట్రెల్, పాల్, థామస్
#
Tags