వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
వైజాగ్లో శ్రీలంకతో టి20
Published on Mon, 05/25/2015 - 01:51
వచ్చే ఏడాది ఫిబ్రవరిలో మ్యాచ్
కోల్కతా : ఈ ఏడాది చివర్లో భారత్లో దక్షిణాఫ్రికా జట్టు పర్యటనను బీసీసీఐ ఖరారు చేసింది. ఈ టూర్లో భాగంగా భారత్, దక్షిణాఫ్రికా మధ్య 4 టెస్టులు (అహ్మదాబాద్, ఢిల్లీ, నాగపూర్, బెంగళూరు), 5 వన్డేలు (చెన్నై, కాన్పూర్, ఇండోర్/గ్వాలియర్, రాజ్కోట్, ముంబై), 3 టి20 మ్యాచ్లు (కోల్కతా, మొహాలి, ధర్మశాల) జరగనున్నాయి. దీంతో పాటు వచ్చే ఏడాది ఆరంభంలో సొంతగడ్డపై శ్రీలంకతో కూడా భారత్ 3 టి20 మ్యాచ్లు ఆడనుంది. ఇందులో ఒక మ్యాచ్ను విశాఖపట్నంకు కేటాయించారు. మరో రెండు మ్యాచ్లు ఢిల్లీ, పుణేలలో జరుగుతాయి. అయితే ఈ సిరీస్లకు సంబంధించి ఇంకా తేదీలు ప్రకటించలేదు.
#
Tags