అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
465 పరుగులకే టీమిండియా ఆలౌట్
Published on Mon, 12/29/2014 - 06:47
భారత్ ఆస్ట్రేలియాల మధ్య జరుగుతున్న మూడో టెస్టు మొదటి ఇన్నింగ్స్ లో టీమిండియా 465 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్ స్కోరు కంటే భారత్ 65 పరుగులు వెనకబడినట్లయింది. అజింక్య రహానే, విరాట్ కోహ్లీ బ్రహ్మాండమైన సెంచరీలు సాధించారు.
అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా.. తొలి వికెట్ ను 57 పరుగుల వద్ద కోల్పోయింది. 40 పరుగులు చేసిన ఓపెనర్ వార్నర్.. రవిచంద్రన్ అశ్విన్ వేసిన బంతికి వికెట్ల ముందు దొరికేశాడు. రోజర్స్, వాట్సన్ క్రీజులో ఉన్నారు.
#
Tags