ఇది అభివృద్ధి అంటే.. సీఎం జగన్ స్ట్రాంగ్ కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
తొలి మ్యాచ్లో తెలుగు టైటాన్స్, పుణే పోరు
Published on Tue, 06/21/2016 - 00:02
25 నుంచి ప్రొ కబడ్డీ లీగ్
ముంబై: మరోసారి ప్రొ కబడ్డీ లీగ్ అభిమానులను అలరించేందుకు సిద్ధమవుతోంది. ఈనెల 25 నుంచి నాలుగో సీజన్ ప్రారంభం కానుండగా తొలి మ్యాచ్లో తెలుగు టైటాన్స్, పుణెరి పల్టాన్ తలపడుతున్నాయి. అదే రోజు రెండో సీజన్ విజేత యు ముంబా, జైపూర్ పింక్పాంథర్స్ మధ్య కూడా మ్యాచ్ జరుగుతుంది. పట్నా పైరేట్స్ డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగుతోంది. రెండేళ్ల క్రితం ప్రారంభమైన ఈ లీగ్ను ఏడాదికి రెండు సార్లు జరిపేందుకు నిర్ణయించిన విషయం తెలిసిందే. స్వదేశీ ఆటగాళ్లతో పాటు 12 దేశాల నుంచి 24 మంది విదేశీ ఆటగాళ్లు కూడా ఆయా జట్ల తరఫున బరిలోకి దిగుతున్నారు.
#
Tags