సీఎం జగన్ పేదలకు డబ్బు పంచడంపై పోసాని హాట్ కామెంట్స్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఓటమితో మొదలు...
Published on Thu, 05/05/2016 - 00:35
మార్లో (ఇంగ్లండ్): బ్రిటన్తో ఐదు మ్యాచ్ల హాకీ టెస్టు సిరీస్ను భారత మహిళల జట్టు ఓటమితో ప్రారంభించింది. తొలి మ్యాచ్లో టీమిండియా 0-2 గోల్స్ తేడాతో ఓడిపోయింది. ఆట 38వ నిమిషంలో, 57వ నిమిషంలో ఎలీ రాయర్ బ్రిటన్కు రెండు గోల్స్ను అందించింది. ఆట ఏడో నిమిషంలో భారత్కు పెనాల్టీ కార్నర్ లభించినా ఫలితం లేకపోయింది. రెండో క్వార్టర్లో రీతూ గోల్ చేసే ప్రయత్నాన్ని బ్రిటన్ గోల్కీపర్ అడ్డుకుంది. ఈ సిరీస్లో రెండో మ్యాచ్ గురువారం జరుగుతుంది.
#
Tags