రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
రూ. 89 వేల 629 కోట్లు!
Published on Sat, 12/21/2019 - 10:08
టోక్యోలో జరిగే 2020 ఒలింపిక్స్ తుది బడ్జెట్ను నిర్వాహక కమిటీ ప్రకటించింది. ఈ మెగా ఈవెంట్ కోసం 12.6 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 89 వేల 629 కోట్లు) ఖర్చు చేయబోతున్నట్లు వెల్లడించింది. వేడిని తట్టుకునేందుకు ఇటీవల కొన్ని ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాల్సి రావడంతో ఖర్చు కొంత పెరిగిందని కూడా జపాన్ పేర్కొంది. ఒలింపిక్స్ కమిటీ బడ్జెట్ ఖర్చును నిర్వాహక కమిటీ, టోక్యో మెట్రోపాలిటన్, కేంద్ర ప్రభుత్వం సమంగా భరిస్తాయి. జూలై 24నుంచి ఆగస్టు 9 వరకు ఒలింపిక్స్ క్రీడలు జరుగుతాయి.
#
Tags