వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
అగ్రస్థానంలో విజయ్
Published on Sun, 07/23/2017 - 14:26
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సబ్ జూనియర్ సెయిలింగ్ చాంపియన్షిప్లో తొలిరోజు రాష్ట్ర సెయిలర్ల హవా కొనసాగింది. హుస్సేన్ సాగర్ జలాల్లో జరుగుతోన్న ఈ టోర్నీలో రాష్ట్రానికి చెందిన విజయ్ సబావత్, దుర్గాప్రసాద్ తొలి రెండు స్థానాల్లో నిలిచారు. శనివారం రెండు రేసులు ముగిసేసరికి విజయ్ 6 పాయింట్లతో అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు.
దుర్గాప్రసాద్ 10 పాయింట్లతో రెండోస్థానంలో ఉన్నాడు. తమిళనాడుకు చెందిన నీలానంద్ 12 పాయింట్లతో మూడో స్థానాన్ని దక్కించుకున్నాడు. తెలంగాణ సెయిలింగ్ సంఘం, హైదరాబాద్ యాట్ క్లబ్ సంయుక్తంగా నిర్వహిస్తోన్న ఈ టోర్నీలో ఆరు రాష్ట్రాలకు చెందిన మొత్తం 71 మంది సెయిలర్లు పాల్గొన్నారు. ఈ టోర్నీ మంగళవారంతో ముగుస్తుంది.
#
Tags