బాచుపల్లిలో ఘోర ప్రమాదం
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
డిస్కస్ త్రోలో వికాస్ గౌడకు రజతం
Published on Tue, 09/30/2014 - 17:10
ఇంచియాన్:ఆసియా క్రీడల్లో భారత అథ్లెటిక్స్ మెరుస్తున్నారు. మంగళవారం జరిగిన పురుషుల డిస్కస్ త్రో విభాగంలో వికాస్ గౌడ్ రజత పతకాన్ని చేజిక్కించుకున్నాడు. ఇంచియాన్ జరుగుతున్న ఆసియన్ గేమ్స్ డిస్కస్ త్రో ఈవెంట్ లో 62.58 మీటర్లు విసిరిన వికాస్ రెండో స్థానంలో నిలిచి రజత పతకాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఇదిలా ఉండగా ఇరాన్ కు చెందిన ఈషాన్ హదాది 65. 11 మీటర్లు విసిరి స్వర్ణ పతకాన్ని దక్కించుకోగా, ఖతార్ కు చెందిన మహ్మద్ అహ్మద్ కాంస్య పతకం లభించింది.
మహ్మద్ 61.25 మీటర్లు విసిరి మూడో స్థానంలో నిలిచాడు. అంతకుముందు మహిళల విభాగంలో భారత్ కు చెందిన సీమా పూనియా స్వర్ణం సాధించిన విషయం తెలిసిందే.
#
Tags