రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
తొలి ఆసియా క్రికెటర్గా..
Published on Thu, 03/15/2018 - 16:34
నాగ్పూర్: వయసు మీద పడుతున్నా క్రికెట్లో విశేషంగా రాణిస్తూ రికార్డులు మోత మోగిస్తున్నాడు టీమిండియా వెటరన్ క్రికెటర్ వసీం జాఫర్. ఇరానీ కప్లో భాగంగా రెస్టాఫ్ ఇండియాతో జరుగుతున్న మ్యాచ్లో విదర్భ ఆటగాడు జాఫర్ డబుల్ సెంచరీ సాధించాడు. తద్వారా క్రికెట్ చరిత్రలో 40 ఏళ్ల వయసులో డబుల్ సెంచరీ చేసిన ఐదో భారత ఆటగాడిగా జాఫర్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు.
అదే సమయంలో లేటు వయసులో 250కి పైగా పరుగులు సాధించిన తొలి ఆసియా క్రికెటర్గా జాఫర్ గుర్తింపు సాధించాడు. బుధవారం తొలి రోజు ఆటలో 53 సెంచరీ సాధించిన జాఫర్.. దాన్ని ఈరోజు డబుల్ సెంచరీగా మలుచుకున్నాడు.
#
Tags