వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
'ఫాస్ట్ బౌలర్లే మా ఆయుధం'
Published on Mon, 09/28/2015 - 20:06
న్యూఢిల్లీ: ప్రధానంగా స్పిన్నర్లను సమర్ధవంతంగా ఎదుర్కొనే టీమిండియా జట్టును కట్టడి చేయడానికి తమ సీమర్లపైనే నమ్మకం పెట్టుకున్నట్లు దక్షిణాఫ్రికా కోచ్ రస్సెల్ డొమినగో స్పష్టం చేశాడు. తమ జట్టులో ఇమ్రాన్ తహీర్ తో పాటు మరో ఇద్దరు స్పిన్నర్లు ఉన్నా.. సీమ్ పైనే తమ విజయవకాశాలు ఆధారపడి ఉన్నాయన్నాడు. డేల్ స్టెయిన్, మోర్నీ మోర్కల్ తో తమ జట్టు సీమ్ బౌలింగ్ లో చాలా పటిష్టంగా ఉందన్నాడు.
'టీమిండియా స్పిన్నర్లను బాగా ఎదుర్కొంటుంది. ఆ విషయం మాకు బాగా తెలుసు. దక్షిణాఫ్రికా ఎప్పుడూ భారత పర్యటనకు వచ్చినా.. స్పిన్ బౌలర్ల కంటే ఫాస్ట్ బౌలర్లే రాణించారు. అయినప్పటికీ ఈ సిరీస్ లో స్పిన్ బౌలింగ్ కూడా కీలకంగా మారే అవకాశం ఉంది' అని రస్సెల్ స్పష్టం చేశాడు.
#
Tags