అచ్చెన్నాయుడు సొంత గ్రామంలో టీడీపీ రిగ్గింగ్ బయటపడ్డ వీడియో
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కేంద్రం ఇచ్చిన నిధులపై బహిరంగ చర్చకు సిద్ధమా? బండి సంజయ్
వెస్టిండీస్ పర్యటన షెడ్యూల్ ఖరారు
Published on Fri, 06/03/2016 - 00:58
న్యూఢిల్లీ: జూలైలో వెస్టిండీస్, భారత్ల మధ్య జరిగే టెస్టు సిరీస్ షెడ్యూల్ను బీసీసీఐ గురువారం ప్రకటించింది. 49 రోజుల పాటు సాగే ఈ పర్యటనలో భారత్ రెండు వార్మప్ మ్యాచ్లతో పాటు 4 టెస్టులను ఆడనుంది. ఈ టోర్నీలో పాల్గొనడానికి టీమిండియా జూలై 6న వెస్టిండీస్ బయల్దేరుతుంది.
రెండు ప్రాక్టీస్ మ్యాచ్ల తర్వాత జూలై 21 నుంచి 25 వరకు ఆంటిగ్వాలో తొలి టెస్టు, జూలై 30 నుంచి ఆగస్టు 3 వరకు జమైకాలో రెండో టెస్టు జరుగుతాయి. మూడో టెస్టు ఆగస్టు 9 నుంచి 13 వరకు సెయింట్ లూసియాలో, నాలుగో టెస్టు ఆగస్టు 18 నుంచి 22 వరకు ట్రినిడాడ్లో జరుగుతాయి.
#
Tags