ఆవిడ ఉత్తరం రాస్తే అధికారులను మార్చేస్తారా..!
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఐపీఎల్ తర్వాత గేల్పై విచారణ!
Published on Thu, 05/26/2016 - 01:35
ఇంగ్లండ్ మహిళా జర్నలిస్ట్తో వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు రాయల్ చాలెంజర్స్ క్రికెటర్ క్రిస్గేల్పై బీసీసీఐ విచారణ చేపట్టనుంది. ‘ఐపీఎల్ ఆడేందుకు వచ్చి ఇంటర్వ్యూలలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడాన్ని ఉపేక్షించకూడదు. దీనిపై బెంగళూరు జట్టు యాజమాన్యంతో మాట్లాడతాం. టోర్నీ ముగిసిన తర్వాత విచారణ చేపడతాం’ అని ఐపీఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లా చెప్పారు.
#
Tags