రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఐసీసీ వరల్డ్ కప్ 2019 : సెమీస్ రేసులో ఎవరంటే..
Published on Mon, 07/01/2019 - 09:21
లండన్ : ఆస్ట్రేలియా 14 పాయింట్లతో ఇప్పటికే సెమీస్ చేరగా... రేపు బంగ్లాదేశ్తో జరిగే మ్యాచ్లో భారత్ గెలిస్తే 13 పాయింట్లతో సెమీఫైనల్ బెర్త్ను ఖాయం చేసుకుంటుంది. ఒకవేళ భారత్ ఓడినా 11 పాయింట్లతో సెమీఫైనల్ రేసులో నిలుస్తోంది. ఇంగ్లండ్ జూలై 3న జరిగే తమ చివరి మ్యాచ్లో న్యూజిలాండ్పై గెలిస్తే ఎలాంటి సమీకరణాలతో సంబంధం లేకుండా 12 పాయింట్లతో సెమీస్ చేరుతుంది. న్యూజిలాండ్ చేతిలో ఇంగ్లండ్ ఓడిపోయి... బంగ్లాదేశ్పై పాకిస్తాన్ గెలిస్తే ఆ జట్టు 11 పాయింట్లతో సెమీస్ బెర్త్ దక్కించుకుంటుంది. భారత్, పాకిస్తాన్లపై నెగ్గడంతోపాటు రన్రేట్ మెరుగైతేనే బంగ్లాదేశ్కు సెమీస్ చాన్స్ ఉంది. ఇక భారత్పై ఇంగ్లండ్ గెలవడంతో శ్రీలంక జట్టు సెమీఫైనల్ ఆశలు ఆవిరయ్యాయి. చదవండి: తగిలింది తొలి షాక్
#
Tags