ఇది అభివృద్ధి అంటే.. సీఎం జగన్ స్ట్రాంగ్ కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
యూపీ యోధా, తమిళ్ తలైవాస్ మ్యాచ్ ‘డ్రా’
Published on Sun, 12/16/2018 - 02:18
పంచకుల (హరియాణా): ప్రొ కబడ్డీ లీగ్లో శనివారం జరిగిన రెండు మ్యాచ్లు ‘డ్రా’గా ముగిశాయి. తొలుత యూపీ యోధా, తమిళ్ తలైవాస్ మధ్య పోరు 25–25తో ‘డ్రా’అయింది. యోధా తరఫున ప్రశాంత్ 12 పాయింట్లతో మెరిశాడు. యు ముంబా, జైపూర్ పింక్ పాంథర్స్ మధ్య జరిగిన మరో మ్యాచ్ కూడా 35–35తో ‘టై’ అయింది. నేటి మ్యాచ్ల్లో పట్నా పైరేట్స్తో యూపీ యోధా, గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్తో జైపూర్ పింక్ పాంథర్స్ తలపడనున్నాయి.
#
Tags