వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఫైనల్లో యూకీ–దివిజ్ జంట
Published on Fri, 10/13/2017 - 00:25
తాష్కెంట్ చాలెంజర్ ఏటీపీ టెన్నిస్ టోర్నమెంట్లో యూకీ బాంబ్రీ–దివిజ్ శరణ్ (భారత్) జంట ఫైనల్లోకి దూసుకెళ్లింది. ఉజ్బెకిస్తాన్లో జరుగుతున్న ఈ టోర్నీలో గురువారం జరిగిన పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో యూకీ–దివిజ్ జంట 3–6, 7–5, 10–6తో ‘సూపర్ టైబ్రేక్’లో గిలెర్మో గార్సియా లోపెజ్–ఎన్రిక్ లోపెజ్ పెరెజ్ (స్పెయిన్) జోడీపై గెలిచింది. ఈ సీజన్లో ఏడు టోర్నీలు ఆడిన యూకీకిదే తొలి డబుల్స్ ఫైనల్ కాగా... దివిజ్కు రెండో ఫైనల్.
#
Tags