వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
స్నేహితుడిని కాపాడబోయి..
Published on Wed, 10/19/2016 - 16:35
చేబ్రోలు: బావిలో పడిన స్నేహితుడిని కాపాడే క్రమంలో మరో బాలుడు కూడా బావిలో పడి ప్రాణాలొదిలాడు. ఈ సంఘటన గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వెంజడ్ల గ్రామంలో బుధవారం వెలుగు చూసింది. గ్రామానికి చెందిన ఎస్కే బహదూర్ ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో పడ్డాడు. ఇది గుర్తించిన ఎస్కే గౌస్ అలీ అతన్ని కాపాడే క్రమంలో బావిలో పడి మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు.
#
Tags