రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఏసీబీకి చిక్కిన జలవనరుల శాఖ డీఈ
Published on Wed, 11/23/2016 - 15:27
చిత్తూరు: బిల్లులు చెల్లించేందుకు లంచం డిమాండ్ చేసిన అధికారిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. చిత్తూరు జలవనరుల శాఖ కార్యాలయంలో డీఈగా పని చేస్తున్న సూర్యనారాయణరెడ్డి కాంట్ట్రకర్లకు బిల్లులు మంజూరు చేయడానికి రూ. 20 వేలు లంచం డిమాండ్ చేశాడు. దీంతో బాధితులు ఏసీబీ అధికారులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన అధికారులు డీఈ సూర్యనారాయణరెడ్డిని రెడ్హ్యాండెడ్గా పట్టుకొని అదనపు వివరాల కోసం విచారణ చేస్తున్నారు.
#
Tags