నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
శిరోమణి అకాలీదళ్ అభ్యర్థుల జాబితా విడుదల
Published on Tue, 01/20/2015 - 23:06
న్యూఢిల్లీ: విధానసభ ఎన్నికల నేపథ్యంలో శిరోమణి అకాలీదళ్ (ఎస్ఏడీ) నలుగురు అభ్యర్థులతో కూడిన జాబితాను మంగళవారం విడుదల చేసింది. బీజేపీతో పొత్తులో భాగంగా నగరంలోని నాలుగు నియోజకవర్గాల్లో ఆ పార్టీ పోటీ చేయనుంది. ఈ విషయాన్ని ఆ పార్టీ ఢిల్లీ శాఖ అధ్యక్షుడు మంజీత్సింగ్ వెల్లడించారు. రాజౌరీ గార్డెన్ స్థానం నుంచి మంజీందర్సింగ్ సిర్సా, కల్కాజీ నియోజకవర్గం నుంచి హర్మీత్సింగ్ కల్కా. షహధార నుంచి జితేందర్సింగ్ షంటీ , హరినగర్ నుంచి శ్యామ్శర్మలను ఎస్ఏడీ తరఫున బరిలోకి దించుతున్నామన్నారు. కాగా సిర్సా... ఎస్ఏడీ గుర్తయిన తూకంతో, మిగతా అభ్యర్థులు కమలం గుర్తుతోనూ ఈ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు.
#
Tags