ఆరోజు నాన్నను అవమానించి..సీఎం జగన్ ఎమోషనల్ స్పీచ్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
కేంద్రం ఇచ్చిన నిధులపై బహిరంగ చర్చకు సిద్ధమా? బండి సంజయ్
కేసీఆర్ కొత్త వర్గాలను మోసం చేస్తున్నారు: ఉత్తమ్
Published on Thu, 03/16/2017 - 13:03
నల్లగొండ: ఎన్నికలకు మందు టీఆర్ఎస్ పార్టీ చేసిన వాగ్దానాలను పక్కన పెట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పుడు కొత్త వర్గాలను మాయమాటలతో మోసం చేస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. పార్టీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ‘‘దళితులకు మూడెకరాల భూమి ఇస్తానన్న హామీని గాలికి వదిలేశారు. గిరిజన తండాలను పంచాయతీలుగా మారుస్తామని చెప్పి ఇప్పుడు మాట మారుస్తున్నారని అన్నారు.
#
Tags