ఇది అభివృద్ధి అంటే.. సీఎం జగన్ స్ట్రాంగ్ కౌంటర్
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఉద్యోగ భద్రత కోరుతూ కాంట్రాక్టు లెక్చరర్ల ధర్నా
Published on Mon, 12/05/2016 - 15:56
ప్రకాశం జిల్లా : ఒంగోలు కలెక్టరేట్ వద్ద కాంట్రాక్టు లెక్చరర్లు సోమవారం ధర్నాకు దిగారు. ఉద్యోగ భద్రతతో పాటు పదవ పీఆర్సీ వెంటనే అమలు చేయాలన్నారు. ఉద్యోగ భద్రత కల్పించేంత వరకూ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నా కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో కాంట్రాక్టు లెక్చరర్లు పాల్గొన్నారు.
#
Tags