వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఇకపై నో సిలిండర్
Published on Wed, 06/13/2018 - 08:17
తిరువొత్తియూరు: చెన్నైలో ఇళ్లకు పైప్లైన్ ద్వారా వంటగ్యాస్ సరఫరా చేసేందుకు ఆయిల్ సంస్థలు ఏర్పాట్లు చేస్తున్నాయి. దీనిపై ఆయిల్ సంస్థ నిర్వాహక అధికారులు మాట్లాడుతూ రాష్ట్రంలో ఇంటి ఉపయోగానికి, హోటళ్లకు వేర్వేరు పరిమాణంలో ఉన్న సిలిండర్లలో వంటగ్యాస్ను డోర్ డెలివరీ చేస్తున్నారు. తమిళనాడులో కోటిమందికి పైగా వినియోగదారులు ఉన్నారు. రాష్ట్రంలో ఎన్నూరులో సహజవాయువు పరిశ్రమ నిర్మాణం జరుగుతోంది. ఈ పనులు పూర్తయిన వెంటనే చెన్నైలో ఇళ్లకు పైప్లైన్ ఏర్పాటుచేసి వంటగ్యాస్ సరఫరా చేసేందుకు పనులు ప్రారంభమవుతాయని తెలిపారు. ఇళ్లకు ప్రత్యేకంగా మీటర్లు బిగించి వంటగ్యాస్ వినియోగించిన మేరకు నగదు వసూలు చేయనున్నట్టు తెలిపారు. దీని ద్వారా సిలిండర్లకు బుకింగ్ చేయడం, ఆలస్యం వంటి సమస్యలు ఉండవన్నారు.
#
Tags